దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...
తూర్పుగోదావరి జిల్లా కొత్తూరులో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీతలుపులు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి సన్నిధి భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు.
ఉదయం సుప్రభాత, తోమాల సేవలో కుటుంబ సభ్యుల్లో పాల్గొన్న గవర్నర్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఉదయం శ్రీవారికి నిర్వహించే సుప్రభాతసేవలో పాల్గొని ఆశీస్సులుపొందారు.