దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన ఇవాళా స్వామివారు రథోత్సవం ఘనంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేతుడై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భజనలు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.

తిరుమల శ్రీవారిని ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కళాకారుడు, శివమణి దర్శించుకున్నారు, ఉదయం శ్రీవారి నైవేద్య విరామసమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

తిరుపతిలో టిటిడికి అనుబంధంగా వున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజున స్వామి సర్వభూపాల వాహనంపై ఊరేగారు. సకల గుణాబిరాముడు అయిన స్వామి సర్వభూపాలదీష్టుడై మాడవీధుల్లో విహరించారు. అలా కదిలి వస్తున్న స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు రామ మంత్రోశ్చారాల నడుమ దర్శించుకున్నారు. అడుగడుగునా కళాకారుల నృత్య, కోలాట ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.