దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

టిటిడి అనుబంధ ఆలయం అయిన తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళా స్వామి కల్పవృక్షా వాహనంపై ఊరేగారు.

 

నెల్లూరులోని పప్పులవీధిలో అభయ ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 18న తెలుగు సంవత్సరాది శ్రీ విళంబినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఈ కార్యక్రమం చేపట్టింది.

ఎంతో వ్యయ ప్రయాసలతో తిరుమల చేరుకుని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, రెప్పపాటు కాలం పాటు వెంకటేశ్వరుని చూసి బయటకు వచ్చే భక్తులకు ఇప్పుడు మరింత స్పష్టంగా ప్రకాశవంతంగా స్వామివారు కనిపించనున్నారు. గర్భగుడిలోని నేతి దీపాల వెలుగుల కాంతిని పెంచాలని టీటీడీ నిర్ణయించింది.