దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...
పవిత్ర పెన్నానదీ తీరాన వెలసిన తల్పగిరి రంగనాధుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో ఉండే దేవాలయంలో ఇవాళ గరుడ సేవ నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ మంచికంటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు.
జూన్ నెలకు సంబందించిన 56వేల 424 ఆర్జిత సేవ టికెట్లు ఈ రోజు నుంచి అన్ లైన్ లో ఉంచామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో కొలువుదీరిన శ్రీతలుపులమ్మ తల్లికి రాజమండ్రికి చెందిన భక్తుడు బంగారం ఆభరణాలు కానుకగా సమర్పించారు. 5 తులాల బంగారు ఆభరణాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలుపులమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కొనియాడారు