తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం జరిగింది. రథంపై వూరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కర్పూర నీరాజనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అమ్మవారు అధిరోహించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...