శ్రీశైలం మహా పుణ్యక్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఉగాది మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దాంతో ఆంధ్ర-తెలంగాణ రహదారులు నిండిపోయాయి. ఆదివారం సెలవు కావడతో భక్తులు రాకపోకలు అనూహ్యంగా పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టోల్ గేట్ వద్ద వాహనాలకు టికెట్ ఇవ్వటానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...