తిరుమల: సెప్టెంబర్ 13 నుంచి 22 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణంలో శ్రీవారు పద్మావతి మరియు ఆండాళ్ అమ్మవార్ల మెడలో మాంగళ్య సూత్రధారణతో పరిణయమాడిన ఘట్టాన్ని చూసిన భక్తజన౦ మురిసిపోయారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తూరులో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీతలుపులు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాద్రిగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లలమామిడాడ గ్రామంలో వేంచేసిన శ్రీ కోదండరామచంద్రమూర్తి ఆలయంలో ఐదురోజులపాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తిచేశారు. కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులు నూతన పట్టువస్త్రాలను, తలంబ్రాలను సమర్పించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...