తిరుపతిలో టిటిడికి అనుబంధంగా వున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఏడోవ రోజైన ఇవాళా స్వామి తన ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై భక్తులకు దర్శినమిచ్చారు. టిటిడి ప్రతి ఏటా సమర్పించే సాంప్రదాయకంగా సమర్పించే బంగారు కానుకలు స్వామివారికి అలంలరించారు. స్వామి హనుమపై ఊరేగుతూ మాడవీధుల్లో కదిలి వస్తుంటే భక్తులు హారతి నీరజనాలు సమర్పించారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...