తూర్పుగోదావరి జిల్లా కొత్తూరులో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీతలుపులు అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఫుష్పశోభితంగా అలంకరించిన అమ్మవారిని భక్తులు కుటుంబసమేతంగా దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. జాతరలో కోలాటాలు, శివపార్వతులు, ఆఘోరా వేషదారణలతో చేసిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...