ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశంపై అంతగా లేదని దేశ ద్రవ్యోల్బణం

అదుపులోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నామని, దీంతో దేశంలో పెట్టుబడులు మరింత పెరగనున్నాయని చెప్పారు. దేశీయ ఆర్థిక వృద్ధి రేటుపై నిర్మలా సీతారామన్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తయారీ రంగం వృద్ధిరేటు అతి తక్కువ 0.6 శాతానికి పడిపోయిందన్నారు. గత ఆరేళ్లలో ఇదే కనిష్ట వృద్ధిరేటుగా వెల్లడించారు. కాగా... 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించినస్థాయి లోనే ఉందని, ఎగుమతులపై పన్ను తగ్గింపు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాట్లు చెప్పారు. బ్యాంకింగ్‌ రంగంలో కీలక రేట్లు తగ్గింపుతో సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో మిగులు నిధులు అడుగంటే పరిస్థితి వచ్చిందని. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ బ్యాంకుల్లో రుణవితరణ పెరుగుతోందన్నారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ నెల 19న బ్యాంక్ ఛైర్మన్లతో సమావేశం అవుతామన్నారు. ఐటీ రిటర్న్స్‌లో జరిగే చిన్న చిన్న పొరపాట్లకు గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవని స్పష్టం చేశారు.  టెక్స్‌టైల్ రంగానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతాయని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు టెక్స్‌టైల్‌ లాంటి రంగాలకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే రంగాలకు ప్రోత్సాహకం ఇస్తూ.. కొత్త ఎగుమతుల ప్రోత్సాహక విధానం ఉంటుందని వెల్లడించారు. ఎంఈఐఎస్‌ పథకాన్ని 2020, జనవరి 1వ తేదీన అమల్లోకి తెస్తామన్నారు. ఈ పథకం వల్ల టెక్స్‌టైల్‌ రంగాలతో పాటు ఇతర రంగాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పాత పథకం ఆర్‌వోడీటీఈఎస్‌ కూడా డిసెంబర్‌ వరకు కొనసాగుతుంది. పన్ను చెల్లింపుల్లో ఇ-అసెస్‌మెంట్‌ అనే విధానాన్ని అమలు చేస్తాం. వచ్చే మార్చిలో మెగా షాపింగ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తాం అని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

e-max.it: your social media marketing partner

బద్దలైన కాంగ్రెస్ కోట

ప్రతిష్ఠాత్మక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎవరూ ఊహించన...

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

యూనియన్ల విష కౌగిలి నుంచి బయట పడితేనే... -సీఎం కేసీఆర్

ఆర్టీసీ యూనియన్ల విష కౌగిలి నుంచి బయటపడిప్పుడే కార్మికులకు భవిష్యత్తు అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కార్మికులు...

నేను కాదు... ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు -కేసీఆర్

ఈ దేశంలో తెలంగాణయే కాదు... ఏ ఆర్టీసీని కూడా ఎవరూ కాపాడలేరని కుండబద్దలు కొట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్.

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

మహారాష్ట్ర, హర్యానలో ముగిసిన ఎన్నికల ప్రచారం...

ముంబై: మహారాష్ట్ర, హర్యాన అసెంబ్లీ ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియో...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రోహిత్ శర్మ సెంచరీ... పటిష్ట స్థితిలో భారత్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

మూడో టెస్టులో ఆచూతూచి ఆడుతున్న భారత్...

రాంచీ: సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడవ (చివరి) టెస్టులో భారత్ తడబడింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో ర...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...